ఆంధ్రప్రదేశ్లో రైతులకు పంటల బీమా నమోదుకు గడువు దగ్గరపడింది. రాష్ట్రంలోప్రీమియం చెల్లించింది 15.25 లక్షల ఎకరాలకే మాత్రమే.. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా అందరూ పంటల బీమాను నమోదు చేసుకోవడం మంచిది. ఎల్నినో తరుముతున్న వేళ ఈ పంటల బీమా చాలా కీలకం.. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
