టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం:-డాక్టర్ బత్తుల సంజీవరాయుడు(ట్రాయ్ కాగ్ సభ్యులు)
ప్రతినిధి డోన్(జులై-27):-టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యమని ట్రాయ్ కాగ్ సభ్యులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తెలిపారు. డోన్ పట్టణంలోని, ఐటిఐ…
