గురు బోధనలను ఆచరించడమే నిజమైన భక్తి: గుజ్జుల గౌరీశ్వర నాయుడునెహ్రునగర్ గ్రామంలో వైభవంగా గురువు పౌర్ణమి వేడుకలు
. పగిద్యాల, నెహ్రూనగర్ (నందికొట్కూరు న్యూస్ ప్రతినిధి పగడం గోపి )నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో బుధవారం…
